రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్ను కలిసిన దివ్యాంగులు
22 May 2018 1:23 PM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 168వ రోజు దివ్యాంగులు వైయస్ జగన్ను కలిశారు. ముదునూరు వాసి మంగమ్మ, గోపి, నాగమణి వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో వికలాంగులకు రుణాలు అందేవని గుర్తు చేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.