రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
ఇళ్ల స్థలాల కోసం వినతి
02 Mar 2018 4:51 PM
చీరాల : పేదలైన ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చీమకుర్తి ఎల్లయ్య నగర్కు చెందిన ముస్లిం మహిళ షేక్ షకీనాబేగం ప్రజాసంకల్ప యాత్రలో జగన్ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ..మహిళలు వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ..మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలందరికీ నివేశన స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇ చ్చారు.