ఇళ్ల స్థలాల కోసం విన‌తి


 చీరాల : పేదలైన ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చీమకుర్తి ఎల్లయ్య నగర్‌కు చెందిన ముస్లిం మహిళ షేక్‌ షకీనాబేగం ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాల‌ని కోరుతూ..మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే పేదలందరికీ నివేశన స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామ‌ని హామీ ఇ చ్చారు.
Back to Top