టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన
పార్టీ జెండా ఆవిష్కరణ
30 Dec 2017 10:34 AM
అనంతపురం: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా ఉప్పులూరువాండ్లపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గ్రామంలో జననేతకు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు పాలనలో తీవ్ర అన్యాయానికి గురయ్యామని, అన్నా..మీరు ముఖ్యమంత్రి కావాలని స్థానికులు నినాదాలు చేశారు.