పార్టీ జెండా ఆవిష్కర‌ణ‌

అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్తూరు జిల్లా ఉప్పులూరువాండ్ల‌ప‌ల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. అంత‌కుముందు గ్రామంలో జ‌న‌నేత‌కు పూల‌వ‌ర్షం కురిపించి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. చంద్ర‌బాబు పాల‌న‌లో తీవ్ర అన్యాయానికి గుర‌య్యామ‌ని, అన్నా..మీరు ముఖ్యమంత్రి కావాల‌ని స్థానికులు నినాదాలు చేశారు.
Back to Top