కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
జనసంద్రమైన వేంపల్లె
07 Nov 2017 3:13 PM
వేంపల్లెః వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పాదయాత్ర వేంపల్లెకు చేరుకుంది. వైయస్ జగన్ వెంట ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో, వేంపల్లె జనసంద్రమైంది. వేంపల్లె క్రాస్ రోడ్డు వద్ద వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.