జనసంద్రమైన వేంపల్లె

వేంపల్లెః వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పాదయాత్ర వేంపల్లెకు చేరుకుంది. వైయస్ జగన్ వెంట  ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో, వేంపల్లె జనసంద్రమైంది. వేంపల్లె క్రాస్ రోడ్డు వద్ద వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

తాజా వీడియోలు

Back to Top