టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన
ప్రారంభమైన పాదయాత్ర
05 Aug 2018 10:41 AM
ప్రజాసంకల్పయాత్ర
లో భాగంగా ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన 229 నాటి పాదయాత్రను ఆదివారం
ఉదయం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ శివారు నుంచి ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానికులుపెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యలను
విన్నవించుకుంటున్నారు. వారందరిసమస్యలను ఓపికగా వింటూ పరిష్కారానికి భరోసా ఇస్తూ
జననేత ముందుకు సాగుతున్నారు.