రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
700 కిలోమీటర్ల మైలు రాయి చేరువలో ప్రజాసంకల్ప యాత్ర
02 Jan 2018 5:17 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 700 కిలోమీటర్ల మైలు రాయికి చేరువలో ఉన్నారు. మరికాసేపట్లో పీలేరు నియోజకవర్గంలోని జమ్మిలవారిపల్లె గ్రామం చేరుకోగానే 700 కిలోమీటర్లు పూర్తి అవుతుంది. ఈ మేరకు జననేతకు ఘన స్వాగతం పలికేందుకు గ్రామస్తులు భారీగా ఏర్పాట్లు చేశారు. రంగురంగుల ముగ్గులు వేసి, పూలబాట వేశారు. 700 కిలోమీటర్ల వద్ద వైయస్ జగన్ మొక్కను నాటనున్నారు.