మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
లింగాల గూడెం చేరుకున్న పాదయాత్ర
14 May 2018 11:49 AM
ఏలూరు : వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన
ప్రజా సంకల్పయాత్రకు పశ్చిమ గోదావరి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.
కిక్కిరిన అభిమానులతో కొనసాగుతున్న పాదయాత్ర కొద్ది సేపటి క్రితం లింగారావు
గూడెంకు చేరుకుంది. అంతకు ముందు వైయస్ జగన్ శ్రీపర్రు మీదుగా నేటి పాదయాత్రను
ప్రారంభించి గురకళ పేట మీదుగా లింగాల గూడెంకు చేరుకున్నారు. పాదయాత్ర సందర్భంగా ఈ గూడెం అంతా పండుగ వాతావరణం
నెలకొంది, రాజన్న బిడ్డను కలుసుకోవాలని బాధలను పంచుకోవాలని పెద్ద ఎత్తున
తరలివచ్చారు.