పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వర్షం కారణంగా పాదయాత్ర వాయిదా
03 Jul 2018 10:43 AM
తూర్పు గోదావరి జిల్లా: ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రజా సంకల్పయాత్ర 204 రోజు నాటి పాదయాత్ర భారీ వర్షం కారణంగా మంగళవారం వరకు వాయిదా
పడింది. ప్రస్తుతం రామచంద్రాపురంలో పాదయాత్ర జరుగుతోంది. వర్షం కారణంగా ఈ రోజు సాయంత్రం
ద్రాక్షారామంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను బుధవారానికి వాయిదా వేసినట్లు
పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.