చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రజా సంకల్ప యాత్రకు రూ. లక్ష విరాళం
13 Nov 2017 11:48 AM
వైయస్ఆర్జిల్లా:వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష ప్రజాధరణ లభిస్తోంది. ప్రజా సంకల్ప యాత్ర కోసం జనం పనులు మానుకొని జననేత కోసం ఎదురుచూస్తుండగా యాత్రకు వైయస్ఆర్ జిల్లా వాసి లక్ష విరాళం అందజేశారు. దువ్వూరు మండలం చెల్లబసాయిపల్లె గ్రామానికి వ్యక్తి వైయస్ జగన్కు విరాళం అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్రాజశేఖరరెడ్డి హయాంలో తమ గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశారని వారు గుర్తు చేసుకున్నారు.