కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చలించిన వైయస్ జగన్
16 Dec 2017 1:12 PM
అనంతపురం: తనకు రెండు కాళ్లు లేవని, టీడీపీ ప్రభుత్వం తనకు పింఛన్ ఇ వ్వడం లేదని దివ్యాంగులు ఓబులేష్ వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. ఓబులేష్ పరిస్థితిని చూసి జననేత చలించిపోయారు. ఓబులేష్కు పింఛన్ ఇవ్వకపోతే ఇంకా ఎవరికి ఇస్తారని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పింఛన్ అందేలా జిల్లా కలెక్టర్కు లేఖ రాస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.