కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్కు ఎన్ఆర్ఐల సంఘీభావం
17 Jan 2018 4:37 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రకు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విదేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు మద్దతు వెల్లువెత్తుతుంది. 64వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో ఎన్ఆర్ఐ విభాగం సభ్యుడు వాసుదేవరెడ్డి వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా నుంచి మేము సైతం జగనన్నతోనే అంటూ ఆయన వెంట నడుస్తున్నామన్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా నీటి సరఫరా చేస్తున్నామని, ట్రైసైకిళ్లు అందజేస్తున్నామని, మెడికల్ క్యాంపులు మా వంతుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయ్యేంత వరకు జగనన్న వెంటే ఉంటామని వారు పేర్కొన్నారు.