నేడు పాదయాత్రకు విరామం

రాజమహేంద్రవరం : రంజాన్ పర్వదినం
సందర్భంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న
ప్రజాసంకల్పయాత్ర కు శనివారం నాడు విరామం ప్రకటించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి
జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర ఆదివారం నుంచి యథాతథంగా
కొనసాగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం
తెలిపారు.

Back to Top