కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావు
నేడు పాదయాత్రకు విరామం
31 May 2018 1:50 PM
వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
పాదయాత్రకు గురువారం విరామం ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్ర ప్రస్తుతం
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం
వైయస్ జగన్ స్వల్ప అస్వస్థకు గురి కావడంతో వైద్యులు, పార్టీ నాయకుల వత్తిడి మేరకు
గురువారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఒక రోజు విశ్రాంతి అనంతరం శుక్రవారం
పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.