వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తాగునీటి సమస్య పరిష్కరించాలి
29 Nov 2017 1:56 PM
కర్నూలు: తాగునీటి సమస్యను పరిష్కరించాలని గంజిహళ్లి గ్రామస్తులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్ను కోరారు. ఎంపీటీసీ ఖాజా ఆధ్వర్యంలో ప్రజా సంకల్పయాత్రలో పాల్గొని తమ సమస్యను గ్రామస్తులు జననేతకు చెప్పుకున్నారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తానని వైయస్ జగన్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.