సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..!
పోటెత్తిన కదిరి
23 Dec 2017 5:08 PM
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కదిరికి చేరుకోవడంతో వేలాదిగా జనం తరలివచ్చారు. కదిరి పట్టణంలో ప్రవేశించిన జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న బహిరంగ సభకు అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో కదిరి పట్టణం జనసంద్రమైంది.