రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
మహానేత పాలనలో మైనారిటీలకు మేలు
16 Nov 2017 12:59 PM
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో మైనారిటీలకు మేలు జరిగిందని ఆళ్లగడ్డ నియోజకవర్గ ముస్లింలు అభిప్రాయపడ్డారు. పదో రోజు పాదయాత్రలో భాగంగా వైయస్ జగన్ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పెద్ద చింతకుంట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మైనారిటీ విద్యార్థులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. వీరి సమస్యలు విన్న వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ఏడాది పాటు ఓపిక పట్టాలని మైనారిటీలకు రాజన్న బిడ్డ మాట ఇచ్చారు.