వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కల్లూరులో మైనారిటీల సదస్సు ప్రారంభం
06 Jan 2018 12:04 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలోని కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో మైనారిటీలు హాజరుకావడంతో శిబిరం జనసంద్రమైంది. మైనారిటీలను ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.