మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పాదయాత్రకు ముస్లిం సోదరుల మద్దతు
02 Dec 2017 12:06 PM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ పాదయాత్రకు రాతన ముస్లిం సోదరులు మద్దతు పలికారు. రాతనలో వైయస్ జగన్ను కలుసుకున్న ముస్లింలు పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే వైయస్ఆర్ సీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.