బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
మైనారిటీ నాయకులు వైయస్ఆర్సీపీలో చేరిక
16 Dec 2017 5:42 PM
అనంతపురం: ధర్మవరం మైనార్టీ నేత అబ్దుల్ రవూఫ్, అనుచరులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం మల్కాపురం క్రాస్ వద్ద అబ్దుల్ రవూఫ్, అతని అనుచరులు వైయస్ జగన్ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు చెప్పడంతో వారికి కండువాలు వేసి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. వైయస్ఆర్ కుటుంబంలో చేరడం సంతోషంగా ఉందని జననేత వైయస్ జగన్ పేర్కొన్నారు. మైనారిటీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.