చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్ సీఎం కావాలని ముస్లింల ప్రార్థనలు
27 Dec 2017 5:23 PM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కదిరి నియోజకవర్గంలో ముస్లింలు వైయస్ జగన్ను కలిసి చేతికి దట్టి కట్టి దువా చేశారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలైన 4 శాతం రిజర్వేషన్లతో మేలు జరిగిందని ముస్లింలు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.