రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
వైయస్ జగన్ను కలిసిన వికలాంగులు
19 Nov 2017 4:33 PM
కర్నూలు: ప్రభుత్వం వికలాంగులను పట్టించుకోవడం లేదని వికలాంగుల పోరాట సమితి సభ్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. బనగానపల్లె నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను వికలాంగులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వికలాంగులకు ఆర్టీసీ నుంచి ఉచిత బస్ పాస్ ఇవ్వాలని కోరారు. వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా జననేతను కలిసి వినతిపత్రం అందజేశారు.