రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
లింగాయత్లను ప్రత్యేక కులంగా గుర్తించాలి
09 May 2018 12:09 PM
కృష్ణా జిల్లా: వీరశైవ లింగాయత్లను ప్రత్యేక కులంగా గుర్తించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం నాయకులు వైయస్ జగన్ను కోరారు. బుధవారం వారు ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను కలిశారు. కర్నాటక మాదిరిగా ఏపీలోనూ తమను ప్రత్యేక కులంగా గుర్తించాలని వారు కోరారు.