మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ను కలిసిన జూనియర్ లెక్చరర్స్
11 Jan 2018 11:42 AM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని జూనియర్ కళాశాల లెక్చరర్స్ కలిశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని గుండుపల్లి వద్ద లెక్చరర్స్ తమ సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని, కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.