రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
అన్న రాకతో పండుగ వాతావరణం
21 Jan 2018 12:00 PM
చిత్తూరు:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి రాకతో చర్లోపల్లి గ్రామ ప్రజలు సంతోషంతో ముగినిపోయారు. జననేత చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 900ల కిలోమీటర్ల మైలురాయి చర్లోపల్లి గ్రామంలో దాటడంతో వారి సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. జగనన్న రాకతో పండుగ వాతావరణం వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. వైయస్ జగన్ వస్తున్నారని పెద్ద పెద్ద కటౌట్లు, దారంతా పూలతో అలంకరించారు. 900ల కిలోమీటర్ల మైలురాయి దాటిన అనంతరం వైయస్ జగన్ గ్రామంలో రావి మొక్కను నాటారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామ ప్రజలతో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలన్నీ విని అధికారంలోకి వచ్చిన తరువాత పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.