మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ జగన్ ను కలిసిన హోంగార్డులు
17 Dec 2017 5:14 PM
ధర్మవరం :
ప్రజా సంకల్పయాత్రలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని హోంగార్డులు కలుసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వస్తే తమ సర్వీుసులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు తమను మోసం చేశారని వారు ఫిర్యాదు చేశారు. తమ సర్వీసుల క్రమబద్దీకరణపై ప్రబుత్వంపై వత్తిడి తేవాలని, తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా తమ వేతనాలను కూడా పెంచేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.