చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఆ గ్రామ ప్రజల హృదయాలను హత్తుకున్న సంఘటన...
16 May 2018 5:35 PM
పాదయాత్రతో దెందులూరు మండలం చల్ల చింతలపూడిలో అడుగుపెట్టిన
ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు సాదర స్వాగతం లభించింది. గ్రామ పొలిమేరల్లోనే
జననేత రాకకోసం వేచి చూసి, గ్రామంలో అడుగిడగానే పెద్ద ఎదురేగారు. తమ సమస్యలను,
బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను చూడటానికి వచ్చిన ఒక వృద్ధురాలి పాదరక్షలు
జారిపోయి ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన జననేత స్వయగా ఆమెకు చెప్పు తొడగడం,
స్థానికుల హృదయాలను హత్తుకుంది.