కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైయస్ జగన్ను కలిసిన వైద్య, ఆరోగ్య శాఖసిబ్బంది
12 Dec 2017 5:25 PM
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది మంగళవారం వైయస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లారు. 12 ఏళ్లుగా టీబీ రోగులకు సేవలందిస్తున్నామని, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది సమస్యలు సానుకూలంగా విన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు.