ఉద్యోగ భద్రత కల్పిస్తాం: వైయస్‌ జగన్‌

కర్నూలు: ఉద్యోగ భద్రత కల్పించాలని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ బాధను వ్యక్తం చేశారు. హెల్త్‌ సెంటర్‌లను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జననేతకు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు జననేత స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హెల్త్‌ సెంటర్‌లను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ హామీ పట్ల హెల్త్‌ సెంటర్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top