కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
జననేతకు వికలాంగుల వినతి
29 Nov 2017 2:26 PM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అ«ధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వికలాంగులు కలిశారు. బుధవారం పాదయాత్రగా గంజిహల్లి గ్రామానికి వెళ్లిన వైయస్ జగన్ను వికలాంగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. పింఛన్ రూ.3 వేలకు పెంచాలని, ఉచిత ఆర్టీసీ బస్పాస్ ఇప్పించాలని వారు కోరారు.