మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వెదిరేశ్వరంలో హారతులతో జననేతకు స్వాగతం
17 Jun 2018 10:44 AM
రాజమండ్రి: ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 191 వ రోజు
నాటి ప్రజా సంకల్పయాత్ర ఆదివారం ఉదయం కొత్తపేట నియోజకవర్గంలోని వెదిరేశ్వరం నుంచి ప్రారంభమైంది.
తమ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న జననేతకు కోనసీమ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.
తమ సమస్యలు విన్నవించుకుంటూ అడుగులో అడుగువేస్తూ పాదయాత్రలో పాలుపంచుకుంటున్నారు. వెదిరేశ్వరంలో స్థానిక మహిళలు మంగళ హారతులిచ్చి స్వాగతం పలికారు.