సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..!
పార్టీ జెండా ఆవిష్కరణ
02 Jan 2018 1:26 PM
చిత్తూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లా వాల్మీకిపురం చేరుకున్న రాజన్న తనయుడికి స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అశేషంగా వచ్చిన జనంతో వాల్మీకిపురం జనసంద్రాన్ని తలపించింది. అనంత జనవాహిని సాక్షిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వైయస్ జగన్ ఆవిష్కరించారు.