కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
గంజిహల్లిలో ఘన స్వాగతం
29 Nov 2017 11:56 AM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు హరతులు పట్టి ఆత్మీయంగా ఆహ్వానించారు. గ్రామాల్లో పనులు లేవని, బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా గ్రామస్తులు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికి వైయస్ జగన్ ..ఏడాది పాటు ఓపిక పట్టాలని ధైర్యం చెప్పారు.