రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
శిరసనంబేడులో ఘన స్వాగతం
24 Jan 2018 10:53 AM
నెల్లూరు: వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ రాజుపాలెం నుంచి శిరసనంబేడు చేరుకున్నారు. గ్రామస్తులు రాజన్న బిడ్డకు ఘన స్వాగతం పలికారు. వేలాది మంది ప్రజలు, అభిమానులు జననేతతో కలిసి అడుగువేశారు.