కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్కు పూర్ణ కుంభంతో స్వాగతం
16 Dec 2017 10:19 AM
అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డికి ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 36వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభానికి ముందుకు వేద పండితులు వైయస్ జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతా మంచి జరుగుతుందని వేద పండితులు జననేతను దీవించారు.