వైయస్‌ జగన్‌ను కలిసిన గోపాలమిత్ర ఉద్యోగులు


చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని వేమాపురం గ్రామంలో గోపాలమిత్ర తాత్కాలిక ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిశారు. తమకు కనీస వేతనం పెంచి ఉద్యోగం పర్మినెంట్‌ చేయాలని వారు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలపై వైయస్‌ జగన్‌  సానుకూలంగా స్పందించారు.

 

తాజా వీడియోలు

Back to Top