కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ను కలిసిన గోపాలమిత్ర ఉద్యోగులు
16 Jan 2018 4:17 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని వేమాపురం గ్రామంలో గోపాలమిత్ర తాత్కాలిక ఉద్యోగులు వైయస్ జగన్ను కలిశారు. తమకు కనీస వేతనం పెంచి ఉద్యోగం పర్మినెంట్ చేయాలని వారు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలపై వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.