మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
600ల పడవలతో మత్స్యకారుల స్వాగతం
12 Jun 2018 12:49 PM
పశ్చిమగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు స్వాగతం పలికేందుకు తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులు కదిలారు. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై వైయస్ జగన్ తూర్పు గోదావరిలో అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు 600ల పడవలతో మత్స్యకారులు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ పడవలను వైయస్ఆర్ సీపీ జెండాలను నింపి గోదావరిలో షికార్లు కొడుతున్నారు. అదే విధంగా రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వైయస్ఆర్ సీసీ జెండాలతో నిండిపోయింది.