రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
మత్స్యకారులతో వైయస్ జగన్ మమేకం
20 Jan 2018 1:13 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మత్స్యకారులతో మమేకమయ్యారు. చెరువులో చేపలు పడుతున్న వారితో ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని చంద్రబాబు మాట తప్పారని వారు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి రాయితీలు అందడం లేదని, మీరు అధికారంలోకి వచ్చాక మత్స్యకారులను ఆదుకోవాలని వారు జననేతను కోరారు.