మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ జగన్ను కలిసిన మహిళా రైతులు
02 Dec 2017 12:44 PM
కర్నూలు: ఆరుగాలం కష్టించి పంటసాగు చేస్తే ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని రాతనలో మహిళా రైతులు వైయస్ జగన్కు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో రాతన చేరుకున్న ప్రజా సంకల్పయాత్రకు మ హిళా రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జననేతను కలుసుకొని తమ బాధను చెప్పుకున్నారు. పత్తి పంటకు సరైన మద్దతు ధర లేదని వాపోయారు. ఈ మేరకు స్పందించిన వైయస్ జగన్ ఒక సంవత్సరంలో ప్రజల ప్రభుత్వం వస్తుందని, అధికారంలోకి వచ్చిన తరువాత రైతు పండించిన పంటలకు రేట్ కార్డులు అందజేస్తామన్నారు. అప్పటి వరకు ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలో మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు.