కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పంట బీమా కూడా వర్తింప చేయడం లేదు రైతుల ఆవేదన
22 Jul 2018 1:33 PM
సామర్లకోట: పంట నీట మునిగిపోయి ఆరుగాలం శ్రమించిన
కష్టం అంతా ఆవిరిపోయినా ఆదుకునే వారే లేరని అచ్చంపేట, గోంచాల గ్రామాలకు చెందిన రైతులు ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ మోహన్
రెడ్డితో వాపోయారు. కనీసం తమకు పంట బీమా కూడా వర్తింపచేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, పంటలను చూపుతూ వారు తమ సమస్యలను విన్నవించుకున్నారు. వీరి సమస్యలన్నిటిని విన్న
జననేత పరిష్కరించేందుకు చొరవ చూపుతానంటూ భరోసా ఇచ్చారు.