పంట బీమా కూడా వర్తింప చేయడం లేదు రైతుల ఆవేదన

సామర్లకోట: పంట నీట మునిగిపోయి ఆరుగాలం శ్రమించిన
కష్టం అంతా ఆవిరిపోయినా ఆదుకునే వారే లేరని అచ్చంపేట, గోంచాల గ్రామాలకు చెందిన  రైతులు ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ మోహన్
రెడ్డితో వాపోయారు. కనీసం తమకు పంట బీమా కూడా వర్తింపచేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, పంటలను చూపుతూ వారు తమ సమస్యలను విన్నవించుకున్నారు. వీరి సమస్యలన్నిటిని విన్న
జననేత పరిష్కరించేందుకు చొరవ చూపుతానంటూ భరోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top