వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ను కలిసిన రైతులు
23 Apr 2018 9:32 AM
కృష్ణా జిల్లా: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా బయలుదేరిన వైయస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం కృష్ణా జిల్లా రైతులు అగిరిపల్లి వద్ద కలిశారు. ఈ సందర్భంగా తాము పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వ్యవసాయం భారంగా మారిందని వాపోయారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ రైతులకు భరోసాకల్పించారు. మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారు.