బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
వైయస్ జగన్ను కలిసిన మామిడి రైతులు
19 Apr 2018 12:05 PM
నూజివీడు: ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని మామిడి రైతులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. మామిడి పంటకు ప్రసిద్ధి చెందిన నూజివీడు నియోజకవర్గం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈదర చేరుకున్న వైయస్ జగన్ను మామిడి రైతులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. మామిడి దిగుబడికి సరైన ధర కల్పించడం లేదని, రైతులకు ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.