మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ధరల స్థిరీకరణ, జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా
13 Dec 2017 1:11 PM
అనంతపురం: దళారుల మోసాలతో అప్పులపాలు అవుతున్నామని టమాటా రైతులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్కు మొరపెట్టుకున్నారు. టమాట ధరల పతనంపై అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులను కలుసుకున్న వైయస్ జగన్ వారి నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా జననేతకు వారి కష్టాలను చెప్పుకున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటానన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరల స్థిరీకరణ, జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.