కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
జననేత హామీపై కౌలు రైతుల్లో ఆనందం
06 Aug 2018 3:16 PM
తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కౌలు రైతులను ఆదుకుంటామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీపై కౌలు రైతులు ఆనందంగా ఉన్నారు. ఈ మేరకు సోమవారం పలువురు కౌలు రైతులు పాదయాత్రలో వైయస్ జగన్ను కలిశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వడ్డీలేని రుణాలు ఇస్తామన్న జననేత హామీతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.