వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కుమారుడిని ఆదుకోండన్నా.
26 Dec 2018 1:40 PM
వైయస్ జగన్ను కలిసిన రాజారావు కుటుంబ సభ్యులు
శ్రీకాకుళంః బ్రెయిన్క్యాన్సర్తో బాధపడుతున్న తమ కుమారుడిని ఆదుకోవాలంటూ చాపర గ్రామానికి చెందిన రాజారావు కుటుంబ సభ్యులు వైయస్ జగన్ను కలిశారు.తమకు వైద్యం చేయించకునే ఆర్థిక స్థామత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సుమారు నాలుగు సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడని వాపోయారు.ఆసుప్రతుల చుట్టూ తిరుగుతున్నామన్నారు.ఇప్పటి వరుకూ సుమారు రూ.25లక్షలు ఖర్చుపెట్టామన్నారు. ఆర్థిక సాయం అందించాలని వైయస్ జగన్ను కోరినట్లు తెలిపారన్నారు. తప్పకుండా ఆదుకుంటామని జననేత మాట ఇవ్వడంతో కాస్త ఊరట లభించిందన్నారు.