కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నిర్లక్ష్యానికి గురైవుతున్న మాజీ సైనికులు
15 May 2018 11:45 AM
ఏలూరు : తమ సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ సైనికోద్యుగులు జననేత వద్ద
వాపోయారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ సైనికులు
కలుసుకున్నారు. సైన్యంలో పనిచేసిన వారికి, చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ
భూములను కేటాయిస్తూ దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన జీవోను గత నాలుగేదుళ్లుగా
పక్కకు పెట్టేశారని వారు ఫిర్యాదు చేశారు. అట్లాగే మాజీ సైనికుల పిల్లలకు విద్యా, ఉద్యోగ
అవకాశాల్లో రిజర్వేషన్లు, రేషన్ కార్డులు తదితర అంశాలపై వారు
జననేతకు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. వీరి సమస్యల పరిష్కారానికి కృషి
చేస్తానంటూ ఈసందర్భంగా వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.