మాజీ ఎమ్మెల్యే రవిబాబు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

 
చిత్తూరు: చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు  వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఆయన పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ఆయనకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
 
Back to Top