బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
దద్దనాల ప్రాజెక్టుకు నీరివ్వాలి
19 Nov 2017 5:34 PM
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె: వైయస్ జగన్ ఇక్కడికి రావడం శుభ సూచకం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మన జననేతకు వివరించాం. యాగంటిపల్లె మొదలుకొని పసుపుల వరకు దద్దనాల ప్రాజెక్టుకు హంద్రీనీవా నుంచి నీరు వస్తే గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. ఒకప్పుడు ఇతర ప్రాంతాల వారు పసుపుల గ్రామానికి పనులకు వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడి ప్రజలు వలసలు వెళ్తున్నారు. వలసలు నివారించాలంటే వైయస్ జగన్ సీఎం అయిన తరువాత దద్దనాల ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలి. బనగానపల్లె మండలంలో ఎక్కువ శాతం మైనింగ్పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు.