కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
పండుగలా ప్రజా సంకల్ప యాత్ర
19 Jul 2018 12:13 PM
తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పండుగలా సాగుతుందని మాజీ మంత్రి కొప్పాల మోహన్రావు పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలో వైయస్ జగన్ పాదయాత్రకు విశేష స్పందన వచ్చిందని ఆయన తెలిపారు.ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైయస్ జగన్ ఒక్కరే అన్నారు.