కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ఐకేపీ అక్రమాలపై విచారణ జరిపించాలి
04 Jun 2018 4:23 PM
పశ్చిమ గోదావరి: ఐకేపీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డ్వాక్రా సంఘాల సభ్యులు వైయస్ జగన్ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను కత్తవపాడు వద్ద డ్వాక్రా సంఘాల మహిళలు కలిశారు. జన్మభూమి కమిటీ ఆగడాలపై వైయస్ జగన్కు డ్వాక్రా సంఘాల మహిళలు వినతిపత్రం అందజేశారు. ఐకేపీ ద్వారా వచ్చిన కమీషన్ను దోచేశారని వారు ఫిర్యాదు చేశారు. జన్మభూమి కమిటీ అరాచకాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.