పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
బాబు మాటలు నమ్మి మోసపోయాం
28 Nov 2017 12:55 PM
కర్నూలు: ఎన్నికల సమయంలో ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలుసుకొని వారి బాధను చెప్పుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల అవుతున్నా.. నేటికీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయలేదన్నారు. బాబు మాటలు నమ్మి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన వైయస్ జగన్ వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.